ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని వద్దని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్ట్ లో ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ లో అన్ని కూడా తప్పులు ఉన్నట్టు తెలిసింది. దీనితో మరో మూడు స్పెషల్ లీవ్ పిటీషన్ లను ఏపీ సర్కార్ జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. 

 

ఇదిలా ఉంటే  లాయర్లు ఇక్కడ పెద్ద తప్పు చేసారు. వాదిగా ప్రతివాది గా కూడా ప్రభుత్వాన్నే పెట్టారు. దీనితో ఒక్కసారిగా అందరూ విస్మయం వ్యక్తం చేసారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: