ముంబై లోని దారావి లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎన్ని విధాలుగా కట్టడి చెయ్యాలని చూసినా సరే ఆసియా లోనే అతిపెద్ద మురికి వాడలో పరిస్థితి ఏ మాత్రం కూడా కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 25 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1830 కి పెరిగింది, మరణాల సంఖ్య 71 గా ఉందని.. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇక ముంబై లో కూడా భారీగా కేసులు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: