రేపు మరోసారి కేంద్ర కేబినేట్ సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం లో కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ మినహాయింపు లు సహా ఆర్ధిక ప్యాకేజి తో పాటుగా వలస కూలీల సమస్యలను కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రైలు సర్వీసులను పెంచడం తో పాటుగా మరో కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. 

 

లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపుల దిశగా కేంద్రం మరిన్ని అడుగులు వేస్తుంది. ఇక మహారాష్ట్ర తమిళనాడు తో పాటుగా గుజరాత్ ఢిల్లీ అలాగే తెలంగాణా మధ్యప్రదేశ్ విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: