సరిలేరు నీకెవ్వరూ తో ఇండస్ట్రీ హిట్ సాధించాడు మహేష్ బాబు. సంక్రాంతి విడుదలకు వచ్చిన ఆలా వైకుంఠపురం , సరిలేరు నీకెవ్వరూ ఇండస్ట్రీలో కలెక్షన్ ల మోత మోగించాయి. మహేష్ బాబు rx 100 సినిమా దర్శకుడు పరశురామ్ తో కలసి సర్కార్ వారి పాట ...అనే చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రికార్డు క్రియేట్ చేసింది.

IHG

ఈ పోస్ట్ పెట్టిన నాటినుండి ఇప్పటివరకు 90 వేల లైక్ లు మరియు 45 ట్వీట్ లను పొందింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పరశురామ్ దర్శకత్వం వహిస్తూవుండగా ఎస్ ఎస్ తమన్ బాణీలు వినిపించనున్నారు. అయితే ఈ సినిమా తరువాత సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళితో ఓ మంచి సినిమాను చేయబోతున్నట్లున్నాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని బయట టాక్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: