కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు ఏ విధంగా భయపడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కట్టడి విషయంలో ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ రోగుల అంత్యక్రియలకు చాలా వరకు ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. అధికారులు ఏ విధంగా చెప్పినా సరే జనాల్లో మాత్రం భయం అనేది అదే విధంగా ఆంది.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఒక ఘటన జరిగింది. ఈ ఘటనలో కరోనా రోగిని కాలుస్తున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి మృతదేహాన్ని తీసుకుని వెళ్ళాలి అని డిమాండ్ చేసారు. సగం కాలిన తర్వాత వాళ్ళు హడావుడి చేయడంతో ఎం చెయ్యాలో అర్ధం కాక అధికారులు కూడా మరో ప్రాంతంలో దహన సంస్కారాలు నిర్వహించారు.
The family of the deceased was forced to flee with the half-burnt body in an ambulance to save their skin from the mob.https://t.co/MTe0hhLoMP
— IndiaToday (@IndiaToday) June 3, 2020