దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి. కరోనా కట్టడి చేయడానికి గానూ ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక త్వరలోనే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్ డౌన్ ని విధించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం.

 

 జనతా కర్ఫ్యూ తరహాలో మూడు రోజుల పాటు అత్యవసర సేవలు మినహా పెద్ద ఎత్తున కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనిపై నేడు జరిగే కేబినేట్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నేడు సాయంత్రం ప్రధాని నివాసంలో కేబినేట్ సమావేశం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: