ఏనుగు దంతాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వాటితో ఎం చేస్తారు అనేది స్పష్టత లేదు గాని ప్రపంచ వ్యాప్తంగా కూడా వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ప్రత్యేకంగా స్మగ్లింగ్ చేయడానికి గానూ ముఠాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచంలోనే వీటికి ఉన్న డిమాండ్ తో ఏనుగులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నాయి. 

 

తాజాగా ఒక దేశంలో వాటి దంతాల కోసం ఆరు ఏనుగులను వేటగాళ్ళు చంపేశారు. “గత వారం ఇథియోపియాలో ఒకే రోజులో కనీసం ఆరు ఏనుగులను వేటగాళ్ళు చంపారు, అక్కడ దశాబ్దాలలో అక్కడ జరిగిన ఘోరమైన వధలలో ఒకటి. అంటూ ఒక న్యూయార్క్ డైలీ అనే సంస్థ చేయగా దానిని భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ రీ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: