దేశ ఆర్ధిక శాఖకు మహారాష్ట్ర ఏ స్థాయిలో బలం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్ర రాజధాని ముంబై నుంచి కేంద్రానికి వెళ్ళే ఆదాయం  వేల కొట్లలో ఉంటుంది. అలాంటి మహారాష్ట్ర ఇప్పుడు నరకం చూస్తుంది. ఆ రాష్ట్రానికి 2020 ఏ మాత్రం కలిసి రాలేదు అనే చెప్పవచ్చు.

 

ఆ రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక పక్క కరోనా 72,300 కేసులు మిడతలు ఇంకో పక్క ఇప్పుడు 120 ఏళ్ళ గ లేని నిసర్గ తుఫాన్ తో అక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. దానికి తోడు అనుభవం లేని ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: