దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు అనే చెప్పవచ్చు. ఇక తాజాగా భారత రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఒక సీనియర్ అధికారికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. 

 

జాతీయ మీడియా కథనాల ఆధారంగా ఈ వార్త బయటకు వచ్చింది. ఆయన సీనియర్ అధికారి అని అలాగే ఆయనతో ఉన్న ఇతర అధికారులకు పరిక్షలు చేసారు అని సమాచారం.చాలా మంది అధికారులు స్వచ్చందం గా ముందుకు వచ్చి కరోనా పరిక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ కి వెళ్ళారు పలువురు అధికారులు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: