హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాలో ఇప్పుడు తీగ లాగితే దొంక అంతా కదులుతుంది. గత 15 రోజులుగా హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయి అని అధికారులుచెప్తున్నారు. హైదరాబాద్ లో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో డ్రగ్స్ ని ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు అని అధికారులు చెప్తున్నారు. 

 

ఇక దీనిపై విచారణ వేగవంతం చేసారు. గతంలో ఎవరు అయితే డ్రగ్స్ ని ఎక్కువగా కొనుగులు చేసారు అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. అరెస్ట్ చేసిన వారి నుంచి విలువైన సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. ఎవరి ఎవరికి కాల్ చేసారు అనే దానిపై అరెస్ట్ చేసిన అమిత్ పరమ్  అనే వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 300 మంది వారి నుంచి తీసుకున్నారని చెప్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: