విజయవాడలోలో ప్రముఖ పర్యాటక స్థలం ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు మొదలయ్యాయి. 70 రోజుల తర్వాత ప్రకాశం బ్యారేజ్ ని తిరిగి ఓపెన్ చేసారు. దీనితో కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు రాకపోకలు మొదలు పెట్టారు. అయితే ఆ ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజలు అవసరం అనుకుంటే మినహా బయటకు వచ్చే పరిస్థితి లేదు అనే చెప్పవచ్చు. 

 

ఇక పోలీసులు కూడా చాలా జాగ్రతగా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి అని భవిష్యత్తులో తేడా వస్తే మూసి వేస్తామని అధికారులు చెప్తున్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు కూడా దాదాపు వంద కేసుల వరకు వచ్చాయి రాష్ట్రంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: