దేశంలో ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రుల కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. దేశ వ్యాప్తంగా కూడా ప్రతీ రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు ఐసోలేషన్ బెడ్ ల నిర్మాణం మొదలుపెట్టారు అధికారులు. 

 

తాజాగా కోవిడ్ -19 రోగుల చికిత్సకు సహాయంగా రకువే షకుర్‌బస్తి రైల్వే స్టేషన్‌లో 10 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటు చేసారు అధికారులు. చాలా తేలికపాటి వార్డ్ లను ఏర్పాటు చేసారు. కరోనావైరస్ లక్షణాలు లేని 160 మంది రోగులను వీటిల్లో చేర్చే అవకాశం ఉందని నార్తరన్ రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: