కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజశేఖర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం తో తహసిల్దార్ పై గ్రామస్తులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

అయితే పాస్ పుస్తకం విషయంలో జరిగిన గొడవే దీనికి కారణమని తెలుస్తుంది. అయితే ఎమ్మార్వో పై దాడి చేసిన వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకుని కేసు ఫైల్ చేసారు. అయితే ఎందుకు దాడి చేసారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: