భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ లో దాడులకు గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇక చైనా సైనికులు పెద్ద ఎత్తున భారత్ లోకి రావడంపై ఆగ్రహంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను చైనా సరిహద్దుల్లో మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత సరిహద్దుల్లో భారీగా బలగాలను మొహరించడంపై కాంగ్రెస్ నేత  ఖుష్భూ స్పందించారు. 

 

కరోనా లేని సమయంలో కేంద్రం ఇలాంటి విషయాలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు అని వాళ్ళు ఇతర విషయాల మీద బిజీ గా ఉన్నారు అని ఆరోపించారు. లడక్ మరో యుద్ద క్షేత్ర౦ కాదని ఆమె అన్నారు. ఇక రాహుల్ గాంధీ సరిహద్దుల్లో భద్రతపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: