ఒక పక్కన కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నా సరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కేటుగాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అల్వాల్ లో ఒక ఘటన  జరిగింది. హైదరాబాద్ లోని అల్వాల్ లో కరోనా బాధితుల ఇంట్లో చోరీ జరిగింది. 

 

గాంధీలో వంశీ కృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉండగా అదును చూసి 10 తులాల బంగారం 30 వేల నగదు చోరీ చేసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు వంశీ కృష్ణ కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవి ఫూటేజ్ ని పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: