కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కీలక శాఖల మార్పులను చేసే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు అని సమాచారం. కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ని తప్పించే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆమె స్థానంలో కెవి కామత్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

 

ఇక ఆమె తో పాటుగా మరో శాఖలో కూడా మార్పులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్వపన్ దాస్ గుప్తా కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం. ఇక దక్షినాది నుంచి చూస్తే తెలంగాణాలో ఒక యువ ఎంపీకి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: