దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఓ ఇప్పుడు కరోనా తీవ్రత ప్రజలను ఏ స్థాయిలో భయపెడుతుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా తీవ్రత పెరుగుతుంది గాని తగ్గే అవకాశం ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. ఇక ఇది పక్కన పెడితే కరోనా వైరస్ తో భయపడుతున్న జనాలకు ఇప్పుడు అక్కడ ఒక ఆందోళనకర సంఘటన భయపెడుతుంది. 

 

మీరా రోడ్ ప్రాంతంలోని రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అక్కడ వాటర్ ట్యాంక్ లోపల దొరికాయి. దీనితో ఒక్కసారిగా ప్రజలు షేక్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై ధర్యాప్తుని వేగవంతం చేసారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: