కరోనా మహమ్మారి రోజురోజుకు తన దిశలను మరియు ఎల్లలు విస్తరిస్తూ పోతూ ఉంది. కరోనా కేసులు భారత్ లో వేగంగా పెరుగుతూ ఉన్నాయ్. కరోనా వైరస్ సోకి డాక్టర్స్, పోలీస్ మరియు రక్షణ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో నలుగురు పోలీస్ సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా వారిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

 

అయితే ఇప్పటివరకు 2560 కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 2561 కి చేరింది. అయితే కరోనా సోకి మరణించిన పోలీసుల సంఖ్య 31  కి చేరిందని ఈ సందర్భంగా మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం తెలియజేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: