గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దుల మధ్య మొత్తం యుద్ధ వాతావరణ నెలకొంది. ఆయుధాలతో దాడి చేసుకోకపోయినప్పటికీ చైనా... భారత్ సైనికులు  ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు. 

 


 అయితే సరిహద్దులో చైనా భారత్ మధ్య చర్చలు జరపడానికి సిద్దమైన  విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇండియా మరియు చైనా మధ్య అన్ని ముఖ్యమైన సరిహద్దు చర్చలు జరిగే ప్రదేశం యొక్క ప్రత్యేక విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: