టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు క‌నిపించినా.. ఆయ‌న నోటి నుంచి చిన్న మాట వినిపించినా అభిమానులు పండుగ చేసుకుంటారు. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే మ‌హేశ్‌బాబు తాజాగా ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. క్లాస్ ఆఫ్ 2020 ఇండియా పేరుతో రూపొందించిన ఈ వీడియోలో మ‌హేశ్‌బాబు క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కొన్ని సూచ‌న‌లు చేశారు.

 

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందులో మ‌హేశ్‌బాబు మాట్లాడుతున్న తీరు.. ఆయ‌న లుక్కు.. అదుర్స్ అంటూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: