ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటి విచారణ చేయనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ కమిటి విచారిస్తుంది. నిపుణులు రాజకీయ నేతలు ప్రజలను అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సహాయం చేయడమే కాకుండా ఊహించని విధంగా ఆర్ధికంగా అండగా నిలిచింది. 

 

ఇక ఈ ఘటనపై మూడు కమిటీలు ఇప్పుడు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ లో కూడా ఈ కేసు ఇప్పుడు నలుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: