మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగే అవకాశాలు కనపడటం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు మహారాష్ట్రలో పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు. మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. 

 

ఇక ఈ తరుణంలో మహారాష్ట్రను బాగా కలవరపెట్టే విషయం ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే... మహారాష్ట్రకు ఇటీవల కేరళ వైద్యులను పంపించింది. ఇప్పుడు ఆ వైద్యుల్లో కొందరికి కరోనా సోకింది. అలాగే నర్సులను కూడా పంపించింది. వాళ్లకు కూడా కరోనా రావడంతో వైద్యులను వెనక్కు పిలవాలి అనే ఆలోచనలో ఉంది. ఇక తమ రాష్ట్రంలో కూడా కేసులు పెరగడంతో వైద్యులు నర్సుల అవసరం తమకు ఉందని కేరళ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: