ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. అయినా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిక్షలు చేస్తున్నారు. అయినా సరే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఇక ఈ తరుణంలో విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత పది రోజుల్లో వారి ద్వారానే భారీగా కేసులు పెరిగాయి. దాదాపు 800 కేసులు వారి నుంచే నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక వారిలోనే మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: