భారత్ లో కరోనా వైరస్ ఇంకా పూర్తి స్థాయిలో తన ప్రతాపం చూపలేదా...? అంటే అవుననే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రాబోయే రెండు నెలలు కూడా భారత్ కి చాలా కీలకమని భారత్ లో కరోనా బాంబ్ ఇంకా బద్దలు కాలేదు అని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇంకా కరోనా విస్తరణ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. 

 

దేశంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లాక్ డౌన్ సడలింపు లు ఏ మాత్రం కూడా మంచిది కాదు అని చెప్తుంది. కాగా భారత్ లో కరోనా కేసులు రెండు లక్షల 36 వేలు దాటిన సంగతి తెలిసిందే. గంట గంటకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: