సోమవారం నుంచి పదో తరగతి పరిక్షలు మొదలుకున్నాయి. పదో తరగతి పరిక్షలకు ఇప్పుడు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో పరీక్షలను అప్పటి నుంచి నిర్వహించాలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక సూచనలు కూడా చేసింది. విద్యార్ధులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేసారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు పరిక్షలకు విద్యార్ధులను తల్లి తండ్రులు పంపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కరోనా తీవ్రత అధిక౦గా ఉన్న నేపధ్యంలో పిల్లలను ఆడుకోవడానికి కూడా అనుమతించడం లేదు. ఇలాంటి తరుణంలో వందల మంది ఒక చోట కు వచ్చే పరిక్షలకు ఏ విధంగా అనుమతి ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: