తెలంగాణాలో కరోనా మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో గత 20 రోజుల వరకు మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మరణాలు రోజు దాదాపు 5 పైగా నమోదు కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. 

 

నిన్న ఒక్క రోజే అక్కడ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 123 మంది కోరనా వైరస్  కారణంగా మరణించారు. ఇక నిన్న ఒక్క రోజే అక్కడ 200 పైగా కరోనా కేసులు వచ్చాయి. ఈ కేసుల్లో ఎక్కువ భాగ౦ హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: