దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత చాలా అధికంగా ఉంది అని ప్రభుత్వం చెప్తుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా పది వేల కేసులు నమోదు అయ్యాయి అని కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇక దేశంలో మహారాష్ట్ర తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. 

 

ఇది పక్కన పెడితే దేశంలో కరోనా రికవరీ రేటు వేగంగా పెరుగుతుంది. నిన్న 37 శాతం ఉండగా నేడు అది 48 శాతం పెరిగింది.  ఇక మరణాలు కూడా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి  కేంద్రం చెప్తుంది. దేశంలో మరణాలు 7 వేలకు చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: