హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కి కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు. ఇటీవల ఆయన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఒక హోటల్ లో టీ తాగారు. అక్కడ టీ మాస్టర్ కి కరోనా ఉంది. దీనితో అనుమానం వచ్చిన బొంతు రామ్మోహన్ కరోనా పరిక్షలు చేయించారు. ఆయనకు కరోనా లేదు అని నిర్ధారణ అయింది. 

 

ఇక ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. అక్కడ వందల కేసులు నమోదు కావడంతో ఇప్పుడు జనాలు హైదరాబాద్ వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: