తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే కరోనా మాత్రం అక్కడ కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. కరోనా వ్యాప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి కీలక వ్యాఖ్యలు చేసారు. 86 శాతం కేసుల్లో అసలు కరోనా లక్షణాలు లేవని అన్నారు ఆయన. 

 

ఇక ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ గాడి తప్పింది అని గాడిలో పెడుతున్నామని చెప్పారు. తమిళనాడులో ఇప్పటివరకు 30,152 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఇందులో 251 మరణాలు, 16,000 మందికి పైగా కోలుకున్నారు. 2020 జూన్ 4 వరకు తమిళనాడులో సుమారు 5.50 లక్షల పరీక్షలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: