దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా మూడు రోజుల నుంచి కూడా దాదాపుగా పది వేల కేసులు నమోదు అవుతున్నాయి దేశంలో. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుని లాక్ డౌన్ ని అమలు చేస్తున్న సరే కరోనా మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. గత 24 గంటల్లో దాదాపు 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 10,864 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 261 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 50 వేలు దాటింది. 257,486 గా మొత్తం కేసులు ఉన్నాయి. అటు మరణాలు కూడా పెరుగుతున్నాయి దేశంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: