హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే హైదరాబాద్ లో మాత్రం కరోనా ఆగడం లేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరోనా కేసులు బయటపడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

తాజాగా జీహెచ్ఎం సి కార్యాలయంలో కూడా కరోనా కేసు బయటపడింది. దీనితో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు అందరిని కూడా అధికారులు బయటకు వెళ్ళాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఇక కార్యాలయం మొత్తం కూడా శానిటేషన్ చేస్తున్నారు అధికారులు. కరోనా లక్షణాలు ఉన్న వారిని అందరిని కూడా ఇప్పుడు పరిక్షలు చెయ్యాలి అని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులను హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని సూచనలు చేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: