రాంగోపాల్ వర్మ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక సంచలన ట్వీట్ తో వైరల్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసింది. ఆయన చేసే ప్రతీ ట్విట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఆయన ఏం మాట్లాడినా అది ఒక సెన్సేషన్ గా మారుతూ ఉంటుంది. ఇక ఇటీవలే క్లైమాక్స్ అనే సినిమాని ఓటిటీ  వేదిక విడుదల చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

 తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా విదేశీ మహిళల కంటే స్వదేశీ మహిళలు ఎంతో విలువైన వారు అంటూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టగా  అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టు ఏంటో ఒకసారి మీరే చూడండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: