ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాల అమలు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా జగనన్న చేదోడు అనే కార్యక్రమానికి సిఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

తొలి యేడాదిలో 42, 665 కోట్ల రూపాయలు 3. 58 కోట్ల పేద‌ల‌కు అందించామని సిఎం జగన్ అన్నారు. చేదోడు లో అర్హులు అయిన వారికి ఆర్ధిక సహాయం అందిస్తామని సిఎం జగన్ పేర్కొన్నారు. పథకం లో లేని వారు దరఖాస్తు చేసుకోవాలి అని వారికి నెల రోజుల్లో అందిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: