ఇప్పటికే 11 లక్షల మంది వలస కూలీలు రాష్ట్రానికి తిరిగి వచ్చారు, 30 వేల మంది ఇంకా రాలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను రైళ్ళను కరోనా ఎక్స్ప్రెస్ అని పిలిచాను అంటూ బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. 

 

నేను రైళ్లను 'కరోనా ఎక్స్‌ప్రెస్' అని ఎప్పుడూ పిలవలేదని... దీనిని ప్రజలు పిలిచారని ఆమె వ్యాఖ్యానించారు. బిజెపి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తు౦ది అంటూ ఆమె ఆరోపించారు. కాగా బెంగాల్ లో కరోనా కేసులు పెరగడానికి బిజెపి కారణం అని మమత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. శ్రామిక్ ట్రైన్స్ కారణంగానే కరోనా పెరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: