తనకు పిచ్చి లేదని ఈ విషయం అందరికి తెలుసు అని అన్నారు విశాఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సుధాకర్  తనపై జరిగిన కుట్ర అంటూ కీలక వ్యాఖ్యలు చేసాడు. తనను అనవసరంగా రాజకీయాల్లో ఇరికించారు అని తనకు రాజకీయాలతో ఏ విధమైన సంబంధం లేదని వాపోయారు. 

 

తనను పిచ్చి వాడిగా చూపించిన పోలీసులు అదే విధంగా విశాఖ మానసిక ఆస్పత్రి మీద కూడా సిబిఐ విచారణ చెయ్యాలి అని మాస్క్ ల కోసం స్థానిక ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళా అని అది సాధ్యం  కాలేదు అని... అందుకే తాను అయ్యన్న పాత్రుడు వద్దకు వెళ్ళా అని అందులో రాజకీయాలు ఏమీ లేవని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: