కరోనా కట్టడి చేసి మళ్ళీ దాని తీవ్రతను ఎదుర్కొన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అక్కడ కరోనా కేసులు చాలా వేగంగా పెరిగాయి. ముందు ఒకటి రెండు కేసులు వచ్చినా సరే ఆ తర్వాత మాత్రం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం చాలా సమర్ధవంతంగా పని చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక తాజాగా అక్కడ కేసులు 7 నమోదు అయ్యాయి అని ప్రభుత్వం పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 458 గా ఉంది. గత 24 గంటల్లో 7 కేసులు వచ్చాయి. వీటిలో 182 క్రియాశీల కేసులు ఉన్నాయని 259 కోలుకున్నారు అని మరియు 6 మరణాలు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: