మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆచ్చేన్నాయుడు ని ఏసీబీ అధికారులు నివేదిక ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి టెండర్లు లేకుండా  నామినేషన్ పద్దతిలో మందులను కొనుగోలు చేసారు అని అవసరం లేకపోయినా సరే కొన్ని పరికరాలను కొనుగోలు చేసారు అని అధికారులు గుర్తించారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈఅరెస్ట్ విషయంలో వాస్తవాలు కనపడుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కిడ్నాప్ అంటూ వ్యాఖ్యలు చేసారు. మీడియా కు సమాచారం ఇచ్చారు, అలాగే ఆయనను తీసుకుని వెళ్తున్న వీడియో లు కూడా మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అయినా సరే చంద్రబాబు కిడ్నాప్ అంటూ ఒక లేఖను విడుదల చేయడం ఆశ్చర్యంగా మారింది. కాగా ఆయనను సాయంత్రం లోగా విజయవాడ తీసుకొస్తామని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: