దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ లో లాక్ డౌన్ ని పెంచే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ లో కేసులను కట్టడి చేయడానికి గానూ అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ని పెంచే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. ఇక లాక్ డౌన్ ని అమలు చేసే విషయంలో కూడా కఠినం గా వ్యవహరించే సూచనలు ఉన్నాయి అని వార్తలు వచ్చాయి. 

 

ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యంద్ర జైన్ స్పందించారు. అసలు లాక్ డౌన్ ని పెంచే ఉద్దేశం తమకు లేదని ఆయన మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: