ఆంధ్రప్రదేశ్ లో అసలే బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఇద్దరు కీలక నేతలను పోలీసులు అవినీతి కేసుల్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి కొందరు నేతలను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

అగ్ర నేతలు కొందరు అవినీతిలో ఉన్నారు అని వారికి సంబంధించిన జాబితాను అధికారులు సిద్దం చేసారు అని సమాచారం. కీలక శాఖల్లో పని చేసిన కొందరు మంత్రులను కూడా ఇప్పుడు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రాయలసీమకు చెందిన ఒక మాజీ మంత్రిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నేడు మరో మాజీ మంత్రిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: