దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఇప్పటికే మూడు లక్షలు దాటేసింది కూడా. ఇక మరో పది రోజుల్లో కరోనా కేసుల సంఖ్య  4 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయి అని అధికారులు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లోపే చేరతాయని ధీమాగా చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలో రికవరీ రేటు భారీగా పెరుగుతుంది అని లెక్కలు చెప్తున్నాయి. 

 

దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 49.9 గా ఉంది. ఇక అది మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. దీనిని మరో పది రోజుల్లో 55 శాతం వరకు తీసుకుని వెళ్తాం అనే నమ్మకం తమకు ఉంది అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: