మహారాష్ట్రలో ఎన్నో ట్విస్ట్ లు ఎన్నో షాక్ లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన కాంగ్రెస్ ఎన్సీపి ఇప్పుడు సీట్ల పంచాయితీ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. 12 విధాన పరిషత్ సీట్ల విషయంలో ఇప్పుడు మూడు పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. సీట్ల పంచుకునే ప్రాతిపదిక విషయంలో మాట మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపధ్యంలోనే సోమవారం సిఎం  ఉద్దావ్ ని కలవడానికి కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారు. 

 

ప్రస్తుతం ఉన్న విధానంలో చూస్తే 12 సీట్లకు గానూ శివసేనకు 5 సీట్లు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 4, కాంగ్రెస్‌కు 3 సీట్లు రావాలి. కాని కాంగ్రెస్ మాత్రం తమకు కూడా అందరిలానే నాలుగు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: