బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవడ్ సినీ ప్రపంచాన్ని  ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. ఇక అతని మరణంపై ప్రధాన మంత్రి మోడీ స్పందించారు 

 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ... ఒక యువ నటుడు చాలా త్వరగా వదిలి వెళ్ళిపోయాడు . అతను టీవీ & సినిమాల్లో రాణించాడు. వినోద ప్రపంచంలో అతని ఎదుగుదల చాలా మందికి స్ఫూర్తినిచ్చింది మరియు అతను అనేక చిరస్మరణీయ సన్నివేశాలను మనకు వదిలేసి వెళ్ళాడు . అతని మరణం షాక్ కి గురి చేసింది. నా ఆలోచనలు అతని కుటుంబం & అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి అని ప్రధాన మంత్రి మోడీ  ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: