మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా వందల మరణాలు వేల మంది బాధితులు బయటకు వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ముంబై లోని అతి పెద్ద మురికివాడ ధారావి లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

 

తగ్గినట్టే తగ్గిన కేసులు ఇప్పుడు మళ్ళీ వేగంగా పెరుగుతున్నాయి. ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు మరో 13 కొత్త కేసులు నమోదు అయ్యాయి.  77  మంది అక్కడ కరోనా కారణంగా మరణించారు. మొత్తం అక్కడ కరోనా కేసులు 2043గా ఉన్నాయి అని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి)  ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: