భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా భారత ఆర్మీ రెండు కూడా గాల్వాన్ వ్యాలీ లో తలపడ్డాయి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్ లు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మరణించిన సైనికుడు తెలంగాణా సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి. 

 

ఆయన ప్రస్తుతం బీహార్ 16 వ బెటాలియన్ లో పని చేస్తున్నారు. ఏడాది గా ఆయన చైనా సరిహద్దుల్లో ఉన్నారు అని భారత ఆర్మీ తెలిపింది. మూడు నెలల క్రితమే ఆయనను సరిహద్దుల నుంచి హైదరాబాద్ కి బదిలీ చేయగా హైదరాబాద్ రావడానికి ఆయనకు లాక్ డౌన్ అడ్డం వచ్చింది. దీనితో అక్కడే ఉండిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: