కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సిఆర్దియే రద్దు బిల్లును అదే విధంగా పరిపాలన వికేందీకరణ సమగ్రాభివృద్ది బిల్లులను శాసన సభలో ప్రవేశ పెట్టగా వాటికి ఆమోదం తెలిపారు. ఈ బిల్లులను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, నారాయణ స్వామి ప్రవేశ పెట్టారు. 

 

వీటికి సభ ఆమోదం తెలిపింది. 2020-21 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి శాసన సభ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లుకి ఆమోదం తెలిపారు. పంచాయితీ రాజ సవసరణ చట్టం బిల్లుకి ఆమోదం తెలిపారు. అయితే రాజధానికి సంబంధించిన రెండు బిల్లులను ప్రవేశ పెట్టడాన్ని విపక్ష తెలుగుదేశం పార్టీ ఉదయం బిఎసి సమావేశంలో అభ్యంతరం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: