చైనా సరిహద్దుల్లో మరణించిన భారత ఆర్మీ వివరాలను అధికారులు వెల్లడించారు. 20 మంది భారత సైనికులను చైనా సరిహద్దుల్లో పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.
1. బిక్కుమళ్ల సంతోష్ బాబు - సూర్యాపేట, తెలంగాణ
2. నాథూరామ్ సోరెన్ - మయూర్ భంజ్, ఒడిస్సా
3. మనుదీప్ సింగ్- పాఠియాలా, పంజాబ్
4. సత్నాం సింగ్ - గుర్దాస్ పూర్, పంజాబ్
5. కె. పళని - మధురై, తమిళనాడు
6. సునీల్ కుమార్ - పాట్నా, బీహార్
7. బిపుల్ రాయ్ - మీరట్, ఉత్తర ప్రదేశ్
8. దీపక్ కుమార్ - రెవా, మధ్యప్రదేశ్
9. రాజేష్ ఓరాంగ్ - బిర్బం, పశ్చిమ బెంగాల్
10. కుందన్ కుమార్ ఓఝా - సహీబ్ గంజ్, ఝార్ఖండ్
11. గణేష్ రామ్ - కన్కేర్, ఛత్తీస్ ఘడ్
12. చంద్రకాంత ప్రదాన్ - కందామళ్, ఒడిస్సా
13. అంకుష్ - హమీర్ పుర్, హిమాచల్ ప్రదేశ్
14. గుర్బిందర్ - సంగ్రూర్, పంజాబ్
15. గుర్తేజ్ సింగ్ - మన్సా, పంజాబ్
16. చందన్ కుమార్ - భోజ్ పూర్, బీహార్
17. కుందన్ కుమార్- సహర్స, బీహార్
18. అమన్ కుమార్ - సంస్థిపూర్, బీహార్
19. జై కిషోర్ సింగ్- వైశాలి, బీహార్
20. గణేష్ హన్సదా - ఈస్ట్ సింగ్భూమ్, ఝార్ఖండ్