చైనా సరిహద్దుల్లో మరణించిన భారత ఆర్మీ వివరాలను అధికారులు వెల్లడించారు. 20 మంది భారత సైనికులను చైనా సరిహద్దుల్లో పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

 

1. బిక్కుమళ్ల సంతోష్ బాబు - సూర్యాపేట, తెలంగాణ

 

2. నాథూరామ్ సోరెన్ - మయూర్ భంజ్, ఒడిస్సా

 

3. మనుదీప్ సింగ్- పాఠియాలా, పంజాబ్

 

4. సత్నాం సింగ్ - గుర్దాస్ పూర్, పంజాబ్

 

5. కె. పళని - మధురై, తమిళనాడు

 

6. సునీల్ కుమార్ - పాట్నా, బీహార్

 

7. బిపుల్ రాయ్ - మీరట్, ఉత్తర ప్రదేశ్

 

8. దీపక్ కుమార్ - రెవా, మధ్యప్రదేశ్

 

9. రాజేష్ ఓరాంగ్ - బిర్బం, పశ్చిమ బెంగాల్

 

10. కుందన్ కుమార్ ఓఝా - సహీబ్ గంజ్, ఝార్ఖండ్

 

11. గణేష్ రామ్ - కన్కేర్, ఛత్తీస్ ఘడ్

 

12. చంద్రకాంత ప్రదాన్ - కందామళ్, ఒడిస్సా

 

13. అంకుష్ - హమీర్ పుర్, హిమాచల్ ప్రదేశ్

 

14. గుర్బిందర్ - సంగ్రూర్, పంజాబ్

 

15.  గుర్తేజ్ సింగ్ - మన్సా, పంజాబ్

 

16. చందన్ కుమార్ - భోజ్ పూర్, బీహార్

 

17. కుందన్ కుమార్- సహర్స, బీహార్

 

18. అమన్ కుమార్ - సంస్థిపూర్, బీహార్

 

19. జై కిషోర్ సింగ్-  వైశాలి, బీహార్

 

20. గణేష్ హన్సదా - ఈస్ట్ సింగ్భూమ్, ఝార్ఖండ్

మరింత సమాచారం తెలుసుకోండి: