హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కు చికిత్స అందించే వైద్యులు ఇప్పుడు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారు. తాజాగా 26 మందికి కరోనా సోకింది. నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ మొత్తం 66 మందికి కరోనా సోకింది. తాజాగా 26 మందికి కరోనా సోకింది అని అధికారులు వెల్లడించారు. 

 

ఇక 40 మంది సిబ్బందికి 26 మంది వైద్యులకు కరోనా సోకింది. దీనితో ఇప్పుడు వైద్యులు ఆస్పత్రికి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ఇక సిబ్బంది కూడా విధులకు హాజరు కావాలి అంటే చాలు ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ పరిధిలో పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: