ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న అంశం రాజధాని వ్యవహారం. రాజధాని వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ  ముందు నుంచి కూడా కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ శాసన సభలో రెండు బిల్లులను ఆమోదించి వాటిని శాసన మండలి లో ప్రవేశ పెట్టగా చర్చ లేకుండా సభను టీడీపీ వాయిదా వేసే విధంగా ముందుకు వెళ్ళింది. 

 

ఇక ఇప్పుడు దీనికి కారణం ఏంటీ అనేది చూస్తే టీడీపీ కి పది మంది ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. అందుకే చర్చ లేకుండా ఓటింగ్ లేకుండా సభను నిరవధిక వాయిదా వేసారు అని తెలుస్తుంది. వెంటనే చంద్రబాబు ఆదేశాలతోనే ఈ నిర్ణయం యనమల తీసుకుని అమలు చేయించారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: