గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడ చర్యలు ఫలించడం లేదు. దీనితో అధికారులు కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైలు లో కరోనా కలకలం రేగింది. ఇటీవల కిడ్నాప్ కేసులో విజయవాడ నుంచి ఒక ఖైదీ ని రాజమండ్రి సెంట్రల్ జైలు కి తీసుకొచ్చారు. 

 

అతనికి కరోనా ఉందని తెలిసింది. దీనితో అతన్ని పట్టుకున్న పోలీసులు, ఇటు విజయవాడ అటు రాజమండ్రి, అతని తీసుకొచ్చిన సిబ్బంది, సెంట్రల్ జైలు అతనికి ఆహారం ఇచ్చిన సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు కరోనా దెబ్బకు. ఇక అందరూ కూడా ఇప్పుడు హోం క్వారంటైన్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: