దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు ఇప్పుడు కోటి వైపుగా వెళ్తున్నాయి అని లెక్కలు చెప్తున్నాయి. 

 

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 85 లక్షలు దాటాయి అని తెలుస్తుంది. మొత్తం కరోనా కారణంగా  4 లక్షల 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది.  మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 85,78,283 గా నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,56,286 మంది  కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడి 45,30,266 మంది బయటపడ్డారు. భారత్ లో కరోనా కేసులు నాలుగు లక్షల దిశగా వెళ్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: